ఉపాధ్యాయుల జీతాలు, సౌకర్యాల అప్గ్రేడ్..ఫీజుల పెంపు..!
- August 28, 2024
యూఏఈ: ఈ సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలు ప్రవేశపెట్టిన ఫీజుల పెంపుతో వివిధ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ కు ఉపయోగించినట్లు స్కూల్ మేనేజ్ మెంట్స్ తెలిపాయి. స్కూళ్లలో మెరుగైన ICT, క్రీడలు, వినోద సౌకర్యాలతో పాటు స్మార్ట్ క్లాస్రూమ్లు, లాబొరేటరీలు, లైబ్రరీలు మరియు రిసోర్స్ సెంటర్లు విద్యార్థుల మెరుగుదలలలో ఉన్నాయి.
అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఫీజుల పెంపుతో వచ్చిన మొత్తాన్ని పాఠశాల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించినట్లు తెలిపింది. ఈ సంవత్సరం మేము గ్రేడ్ 10 విద్యార్థుల కోసం కొత్తగా అమర్చిన IT ప్రయోగశాలను ఏర్పాటు చేశామంది.
దుబాయ్లోని ప్రైవేట్ పాఠశాలలు తాజా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) వార్షిక తనిఖీలలో.. స్కూల్స్ ఎలా రాణించాయనే ఆధారంగా ఈ సంవత్సరం ఫీజులను 5.2 శాతం వరకు పెంచడానికి అనుమతించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు