తిరుమల భక్తులకు షాక్..లడ్డులపై ఆంక్షలు..ఇకపై ఆధార్ ఉంటేనే!
- August 29, 2024
తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. భక్తులుకు కోరినన్ని లడ్డులు జారి విధానం పై ఆంక్షలు విధించింది టిటిడి పాలక మండలి.
తిరుమలకు చాలా సంఖ్యలో భక్తులు వస్తూంటారు. ఈ తరుణంలోనే.. ఒక్కో భక్తుడు తమకు నచ్చినన్ని లడ్డూలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు.
అయితే.. అలాంటి తిరుమల శ్రీవారి భక్తులుకు షాక్ ఇచ్చింది టిటిడి పాలక మండలి. ఇక పై ఆధార్ కార్డు వుంటేనే భక్తులకు అదనపు లడ్డులు ఇవ్వనుంది టిటిడి పాలక మండలి. ఒక భక్తుడికి రెండు లడ్డులు మాత్రమే జారి చేస్తూన్నది టిటిడి పాలక మండలి. ఒక్కసారి లడ్డు తీసుకుంటే నెల రోజులు పాటు లడ్డు పోందే అవకాశం లేదంటున్నారు కౌంటర్ సిబ్బంది. ఇక టిటిడి పాలక మండలి తాజా నిర్ణయం పై మండిపడుతున్నారు తిరుమల శ్రీ వారి భక్తులు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







