హమద్ పోర్ట్ లో 17 కిలోల గంజాయి సీజ్
- August 30, 2024
దోహా: ఖతార్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ), ఖతార్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఇందులో స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నారు. ఎంఓఐ విభాగానికి చెందిన పోలీసు డాగ్ విభాగం మత్తుపదార్థాలను దాచిన ప్రాంతాలను గుర్తించాయి. అనంతరం హమద్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నగలు, హస్తకళలు ఉన్నట్లు లేబుల్ చేసిన పార్శిళ్లలో గంజాయిని దాచి తరలించే యత్నం చేశారు. ఎక్స్-రే పరికరాలను ఉపయోగించి చెక్క వస్తువుల లోపల మత్తుపదార్థాలు దాగి ఉంచారు. స్వాధీనం చేసుకున్న పదార్థం మొత్తం బరువు సుమారు 17 కిలోగ్రాములు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







