యూఏఈలో స్వల్ప భూకంపం..భయంతో వణికిన ప్రజలు..!
- September 01, 2024
యూఏఈ: ఆదివారం యూఏఈలో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది. నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ స్టేషన్లు మసాఫీలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. యూఏఈ కాలమానం ప్రకారం.. ఉదయం 7.53 గంటలకు మసాఫీలో భూకంపం నమోదైంది. 1.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంపం నుండి ప్రకంపనలను అనుభవించినట్లు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, భూకంపం యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







