యూఏఈలో స్వల్ప భూకంపం..భయంతో వణికిన ప్రజలు..!
- September 01, 2024
యూఏఈ: ఆదివారం యూఏఈలో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది. నేషనల్ సీస్మిక్ నెట్వర్క్ స్టేషన్లు మసాఫీలో 2.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది. యూఏఈ కాలమానం ప్రకారం.. ఉదయం 7.53 గంటలకు మసాఫీలో భూకంపం నమోదైంది. 1.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. భూకంపం నుండి ప్రకంపనలను అనుభవించినట్లు నివాసితులు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, భూకంపం యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని NCM తెలిపింది.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!