కార్ల ఓడోమీటర్ ట్యాంపరింగ్.. ఇద్దరు అరెస్ట్
- September 01, 2024
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని కార్ రిపేర్ వర్క్షాప్లో వాహన మైలేజీ మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. గ్యారేజీలో ఉపయోగించిన వాహనాల మీటర్లను మారుస్తున్నట్లు సమాచారం అందగానే సాంకేతిక తనిఖీ విభాగం తనిఖీలు చేపట్టిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడంతోపాటు ట్యాంపరింగ్ కోసం ఉపయోగించిన అన్ని పరికరాలను సీజ్ చేసినట్టు తెలిపారు. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించి, వర్క్ షాప్ ను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









