వీసా క్షమాభిక్ష: అబుదాబిలో ఆరోగ్య బీమా జరిమానాలు మాఫీ..
- September 01, 2024
యూఏఈ: తమ స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ఎంట్రీ, రెసిడెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరోగ్య బీమా జరిమానాలు మినహాయించబడతాయని అబుదాబి ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు నెలల యూఏఈ వీసా క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబర్ 1న ప్రారంభం అయింది. యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించవచ్చు. జరిమానాలను చెల్లించకుండా దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) గతంలో ఎలాంటి ఓవర్స్టే జరిమానా లేదా ఎగ్జిట్ రుసుము వసూలు చేయడం లేదని ప్రకటించింది. దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడే వారికి మళ్లీ ప్రవేశ నిషేధం ఉండదు. వారు సరైన వీసాతో ఎప్పుడైనా యూఏఈకి తిరిగి రావచ్చని ప్రకటించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









