వీసా క్షమాభిక్ష: అబుదాబిలో ఆరోగ్య బీమా జరిమానాలు మాఫీ..
- September 01, 2024
యూఏఈ: తమ స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ఎంట్రీ, రెసిడెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరోగ్య బీమా జరిమానాలు మినహాయించబడతాయని అబుదాబి ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు నెలల యూఏఈ వీసా క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబర్ 1న ప్రారంభం అయింది. యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించవచ్చు. జరిమానాలను చెల్లించకుండా దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) గతంలో ఎలాంటి ఓవర్స్టే జరిమానా లేదా ఎగ్జిట్ రుసుము వసూలు చేయడం లేదని ప్రకటించింది. దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడే వారికి మళ్లీ ప్రవేశ నిషేధం ఉండదు. వారు సరైన వీసాతో ఎప్పుడైనా యూఏఈకి తిరిగి రావచ్చని ప్రకటించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..