ఒమన్ లో భారత బృందానికి ఘన స్వాగతం..!
- September 03, 2024
మస్కట్: ఇండియా నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం ఒమన్ సుల్తానేట్లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా బైట్ అల్ ఫలాజ్ గారిసన్లోని కళాశాల ప్రధాన కార్యాలయంలో వారిని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC) కమాండెంట్ రియర్ అడ్మిరల్ అలీ అబ్దుల్లా అల్ షిదీ స్వాగతించారు. ఈ భేటీలో ఇరు పక్షాలు పలు విద్యా, శిక్షణ అంశాలపై చర్చించారు. దీంతోపాటు NDC మరియు దాని సౌకర్యాల గురించి వారికి వివరించారు. అనంతరంవారు వివిధ విభాగాలను కూడా సందర్శించారు. ఈ సమావేశంలో NDC డైరెక్టర్లు, మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మిలటరీ అటాచ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









