ఒమన్ లో భారత బృందానికి ఘన స్వాగతం..!
- September 03, 2024
మస్కట్: ఇండియా నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం ఒమన్ సుల్తానేట్లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా బైట్ అల్ ఫలాజ్ గారిసన్లోని కళాశాల ప్రధాన కార్యాలయంలో వారిని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC) కమాండెంట్ రియర్ అడ్మిరల్ అలీ అబ్దుల్లా అల్ షిదీ స్వాగతించారు. ఈ భేటీలో ఇరు పక్షాలు పలు విద్యా, శిక్షణ అంశాలపై చర్చించారు. దీంతోపాటు NDC మరియు దాని సౌకర్యాల గురించి వారికి వివరించారు. అనంతరంవారు వివిధ విభాగాలను కూడా సందర్శించారు. ఈ సమావేశంలో NDC డైరెక్టర్లు, మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మిలటరీ అటాచ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









