ఒమన్ లో భారత బృందానికి ఘన స్వాగతం..!
- September 03, 2024
మస్కట్: ఇండియా నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం ఒమన్ సుల్తానేట్లో పర్యటిస్తుంది. ఈ సందర్భంగా బైట్ అల్ ఫలాజ్ గారిసన్లోని కళాశాల ప్రధాన కార్యాలయంలో వారిని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ (NDC) కమాండెంట్ రియర్ అడ్మిరల్ అలీ అబ్దుల్లా అల్ షిదీ స్వాగతించారు. ఈ భేటీలో ఇరు పక్షాలు పలు విద్యా, శిక్షణ అంశాలపై చర్చించారు. దీంతోపాటు NDC మరియు దాని సౌకర్యాల గురించి వారికి వివరించారు. అనంతరంవారు వివిధ విభాగాలను కూడా సందర్శించారు. ఈ సమావేశంలో NDC డైరెక్టర్లు, మస్కట్లోని భారత రాయబార కార్యాలయం మిలటరీ అటాచ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..