విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు..7 మంది అరెస్ట్
- September 06, 2024
రియాద్: జాతీయ ఐక్యత, శాంతి మరియు సమాజ భద్రతకు భంగం కలిగించే నేరాలకు పాల్పడినందుకు ఏడుగురు పౌరులను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే పోస్ట్లను నిందితులు పెట్టారని తెలిపింది. పబ్లిక్ ఆర్డర్ను ప్రభావితం చేసే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..