విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు..7 మంది అరెస్ట్
- September 06, 2024
రియాద్: జాతీయ ఐక్యత, శాంతి మరియు సమాజ భద్రతకు భంగం కలిగించే నేరాలకు పాల్పడినందుకు ఏడుగురు పౌరులను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే పోస్ట్లను నిందితులు పెట్టారని తెలిపింది. పబ్లిక్ ఆర్డర్ను ప్రభావితం చేసే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









