విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు..7 మంది అరెస్ట్
- September 06, 2024
రియాద్: జాతీయ ఐక్యత, శాంతి మరియు సమాజ భద్రతకు భంగం కలిగించే నేరాలకు పాల్పడినందుకు ఏడుగురు పౌరులను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే పోస్ట్లను నిందితులు పెట్టారని తెలిపింది. పబ్లిక్ ఆర్డర్ను ప్రభావితం చేసే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







