సోషల్ మీడియాలో వైరల్.. భద్రతా అధికారిపై విచారణ..!
- September 09, 2024
రియాద్: సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో అక్రమాలకు సంబంధించిన క్లెయిమ్ల పోస్టులు వైరల్ కావడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రతా అధికారిపై విచారణకు ఆదేశించింది. సదరు అధికారి తన ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులకు సంబంధించిన ప్రోటోకాల్లను ఉల్లంఘించారని వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్