అక్టోబర్లో రియాద్లో మరో అంతర్జాతీయ కాన్ఫరేన్స్..!
- September 10, 2024
రియాద్: ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII) 8వ ఎడిషన్ రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో అక్టోబర్ 29 - 31తేదీలలో జరుగనుంది. ఈ ఈవెంట్ "ఇన్ఫినిట్ హారిజన్స్: ఇన్వెస్టింగ్ టుడే, షేపింగ్ టుమారో" అనే థీమ్తో నిర్వహించనున్నారు. ఈ ప్రితిష్టాత్మక కాన్ఫరెన్స్ ను రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించనున్నారు. దాదాపు 6వేల మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నట్టు FII ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు సభ్యుడు రిచర్డ్ అటియాస్ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లతోసహా ఆర్థిక పురోగతి సంబంధిత అంశాలపై వివిధ దేశాల ఆర్థిక రంగ నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







