అక్టోబర్లో రియాద్లో మరో అంతర్జాతీయ కాన్ఫరేన్స్..!
- September 10, 2024
రియాద్: ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII) 8వ ఎడిషన్ రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో అక్టోబర్ 29 - 31తేదీలలో జరుగనుంది. ఈ ఈవెంట్ "ఇన్ఫినిట్ హారిజన్స్: ఇన్వెస్టింగ్ టుడే, షేపింగ్ టుమారో" అనే థీమ్తో నిర్వహించనున్నారు. ఈ ప్రితిష్టాత్మక కాన్ఫరెన్స్ ను రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించనున్నారు. దాదాపు 6వేల మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నట్టు FII ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు సభ్యుడు రిచర్డ్ అటియాస్ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లతోసహా ఆర్థిక పురోగతి సంబంధిత అంశాలపై వివిధ దేశాల ఆర్థిక రంగ నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







