అక్టోబర్లో రియాద్లో మరో అంతర్జాతీయ కాన్ఫరేన్స్..!
- September 10, 2024
రియాద్: ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII) 8వ ఎడిషన్ రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో అక్టోబర్ 29 - 31తేదీలలో జరుగనుంది. ఈ ఈవెంట్ "ఇన్ఫినిట్ హారిజన్స్: ఇన్వెస్టింగ్ టుడే, షేపింగ్ టుమారో" అనే థీమ్తో నిర్వహించనున్నారు. ఈ ప్రితిష్టాత్మక కాన్ఫరెన్స్ ను రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించనున్నారు. దాదాపు 6వేల మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నట్టు FII ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు సభ్యుడు రిచర్డ్ అటియాస్ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లతోసహా ఆర్థిక పురోగతి సంబంధిత అంశాలపై వివిధ దేశాల ఆర్థిక రంగ నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







