గోధుమలతో ఇన్ని లాభాలా.?
- September 11, 2024
ఈజీగా బరువు తగ్గాలనుకునేవాళ్లు బియ్యానికి బదులు గోధుమల్ని డైట్లో యూజ్ చేస్తే ఖచ్చితంగా లాభాలుంటాయ్.
గోధుమల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా వుంటుంది. ఇది తక్కువ కంటెంట్ తీసుకున్నప్పటికీ ఎక్కవ శక్తినివ్వడంలో తోడ్పడుతుంది. తద్వారా తొందరగా బరువు తగ్గే అవకాశముంటుంది.
అలాగే, బియ్యంతో పోల్చితే, గోధుమ రవ్వ, గోధుమ పిండితో చేసిన రోటీలు గట్రా ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.
గోధుమల్లోని ఫైబర్ జీర్ణశక్తని మెరుగు పరుస్తుంది. తద్వారా మలబద్ధకం సమస్యలు తీరిపోతాయ్. హృద్రోగాలున్నవారు సైతం గోధుమలను తమ డైట్లో చేర్చుకుంటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్లో వుంచుతుంది. అందుకే హార్ట్కి సంబంధించిన సమస్యలున్నవాళ్లు ఖచ్చితంగా గోధుమలతో చేసిన వంటకాల్ని తినాలని చెబుతున్నారు.
గోధుమల్లోని విటమిన్ ఎ, మెగ్నీషియం కూడా ఎక్కువగా వుండడంతో ఎముకలు ధృడంగా అవ్వడానికి తోడ్పడుతుంది. గోధుమ పిండితో చేసిన వంటకాల్ని రెగ్యులర్గా తినే వారికి ఎలాంటి స్కిన్ డిసీజెస్ రావనీ, చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ వుంటుందనీ తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయంలో అధునాతన ల్యాండింగ్ సదుపాయాలు!
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!