ధరల్లో తేడా..6 జిప్సం కంపెనీలకు SR 91 మిలియన్ జరిమానాలు..!!
- September 12, 2024
రియాద్: ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆరు జిప్సం కంపెనీలకు సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ భారీ జరిమానాలను విధించింది. కాంపిటీటివ్ చట్టాన్ని ఉల్లంఘించి ధరలను నిర్ణయించారని పేర్కొంటూ ఈ కంపెనీలపై మొత్తం SR91.1 మిలియన్ జరిమానాలు విధించినట్టు అథారిటీ వెల్లడించింది. వీటిలో రెండు కంపెనీలు సౌదీ తడావుల్ స్టాక్ మార్కెట్, నోము సమాంతర స్టాక్ మార్కెట్లో లీస్ట్ అయ్యాయి. కంపెనీలు తమ స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ఈ విషయాన్నిప్రచురించాలని ఆదేశించింది.
ఈ కంపెనీలపై విధించిన జరిమానా మొత్తం ఈ విధంగా ఉంది: SR10.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ; SR14.4 మిలియన్ — యునైటెడ్ మైనింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ; SR23.4 మిలియన్ — అల్-ఖాయత్ జిప్సం కంపెనీ; SR19.9 మిలియన్ — మడా జిప్సమ్ లిమిటెడ్; SR 19 మిలియన్ — ASK జిప్సం ఫ్యాక్టరీ లిమిటెడ్; SR 3.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు







