ధరల్లో తేడా..6 జిప్సం కంపెనీలకు SR 91 మిలియన్ జరిమానాలు..!!
- September 12, 2024
రియాద్: ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆరు జిప్సం కంపెనీలకు సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ భారీ జరిమానాలను విధించింది. కాంపిటీటివ్ చట్టాన్ని ఉల్లంఘించి ధరలను నిర్ణయించారని పేర్కొంటూ ఈ కంపెనీలపై మొత్తం SR91.1 మిలియన్ జరిమానాలు విధించినట్టు అథారిటీ వెల్లడించింది. వీటిలో రెండు కంపెనీలు సౌదీ తడావుల్ స్టాక్ మార్కెట్, నోము సమాంతర స్టాక్ మార్కెట్లో లీస్ట్ అయ్యాయి. కంపెనీలు తమ స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ఈ విషయాన్నిప్రచురించాలని ఆదేశించింది.
ఈ కంపెనీలపై విధించిన జరిమానా మొత్తం ఈ విధంగా ఉంది: SR10.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ; SR14.4 మిలియన్ — యునైటెడ్ మైనింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ; SR23.4 మిలియన్ — అల్-ఖాయత్ జిప్సం కంపెనీ; SR19.9 మిలియన్ — మడా జిప్సమ్ లిమిటెడ్; SR 19 మిలియన్ — ASK జిప్సం ఫ్యాక్టరీ లిమిటెడ్; SR 3.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









