ధరల్లో తేడా..6 జిప్సం కంపెనీలకు SR 91 మిలియన్ జరిమానాలు..!!
- September 12, 2024
రియాద్: ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆరు జిప్సం కంపెనీలకు సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ భారీ జరిమానాలను విధించింది. కాంపిటీటివ్ చట్టాన్ని ఉల్లంఘించి ధరలను నిర్ణయించారని పేర్కొంటూ ఈ కంపెనీలపై మొత్తం SR91.1 మిలియన్ జరిమానాలు విధించినట్టు అథారిటీ వెల్లడించింది. వీటిలో రెండు కంపెనీలు సౌదీ తడావుల్ స్టాక్ మార్కెట్, నోము సమాంతర స్టాక్ మార్కెట్లో లీస్ట్ అయ్యాయి. కంపెనీలు తమ స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ఈ విషయాన్నిప్రచురించాలని ఆదేశించింది.
ఈ కంపెనీలపై విధించిన జరిమానా మొత్తం ఈ విధంగా ఉంది: SR10.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ; SR14.4 మిలియన్ — యునైటెడ్ మైనింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ; SR23.4 మిలియన్ — అల్-ఖాయత్ జిప్సం కంపెనీ; SR19.9 మిలియన్ — మడా జిప్సమ్ లిమిటెడ్; SR 19 మిలియన్ — ASK జిప్సం ఫ్యాక్టరీ లిమిటెడ్; SR 3.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ.
తాజా వార్తలు
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్







