కువైట్ లో ముగిసిన వీసా బదిలీ.. 30వేల మందికి ప్రయోజనం..!!
- September 13, 2024
కువైట్: కువైట్ లో కార్మికులు వీసా రెసిడెన్సీ బదిలీ పథకం ముగిసిందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) ప్రకటించింది. డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీతో ముగిసినట్టు తెలిపింది. PAM 2024 మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. (6) ప్రకారం.. గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను జూలై 14న ప్రారంభించింది. దాదాపు 30వేల మందికి పైగా గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ అవ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









