కువైట్ లో ముగిసిన వీసా బదిలీ.. 30వేల మందికి ప్రయోజనం..!!
- September 13, 2024
కువైట్: కువైట్ లో కార్మికులు వీసా రెసిడెన్సీ బదిలీ పథకం ముగిసిందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) ప్రకటించింది. డొమెస్టిక్ వర్కర్స్ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీతో ముగిసినట్టు తెలిపింది. PAM 2024 మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. (6) ప్రకారం.. గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రక్రియను జూలై 14న ప్రారంభించింది. దాదాపు 30వేల మందికి పైగా గృహ కార్మికులు ప్రైవేట్ రంగానికి బదిలీ అవ్వడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని వెల్లడించారు.
తాజా వార్తలు
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!









