కువైట్ లో రెసిడెన్సీ బదిలీ.. 55వేల మంది కార్మికులకు లబ్ధి..!
- September 15, 2024
కువైట్: ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ డొమెస్టిక్ నుండి ప్రైవేట్ సెక్టార్కు రెసిడెన్సీ బదిలీని ప్రారంభించిన తర్వాత దాదాపు 55వేల మంది గృహ కార్మికులు తమ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేశారు. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 12న ముగిసింది. ఇది స్థానిక మార్కెట్లో కార్మికుల కొరతను పరిష్కరించడానికి గణనీయంగా దోహదపడుతుందని ఒక ప్రకటనలో అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







