కువైట్ లో రెసిడెన్సీ బదిలీ.. 55వేల మంది కార్మికులకు లబ్ధి..!
- September 15, 2024
కువైట్: ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ డొమెస్టిక్ నుండి ప్రైవేట్ సెక్టార్కు రెసిడెన్సీ బదిలీని ప్రారంభించిన తర్వాత దాదాపు 55వేల మంది గృహ కార్మికులు తమ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేశారు. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 12న ముగిసింది. ఇది స్థానిక మార్కెట్లో కార్మికుల కొరతను పరిష్కరించడానికి గణనీయంగా దోహదపడుతుందని ఒక ప్రకటనలో అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









