బిజినెస్ బేలో భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి..!!
- September 16, 2024
దుబాయ్: బిజినెస్ బేలోని ఎత్తైన భవనంపై నుంచి పడి ఓ మహిళ మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున షేక్ జాయెద్ రోడ్డు సమీపంలో ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. ఆమె నివసించిన ఎస్కేప్ టవర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ హోమ్ కేఫ్ పక్కన RTA కార్ పార్క్ సమీపంలో ఉదయం 5 గంటలకు మహిళ మృతదేహాన్ని గుర్తించారు. 38 అంతస్తుల భవనంలోని బాల్కనీ నుంచి ఆమె పడిపోయిందని భావిస్తున్నారు. ఆమె పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మహిళ మృతికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..