వికలాంగుల కోసం కొత్త స్విమ్మింగ్ సెంటర్.. ప్లాన్..!!
- September 18, 2024
మనామా: వికలాంగుల కోసం ఒక స్విమ్మింగ్ సెంటర్ ను మునిసిపాలిటీస్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుంది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన కర్జాకాన్ బీచ్కి లింక్ చేసే ప్రణాళిక ఉన్నట్లు తెలిపింది. అయితే, కౌన్సిల్ సభ్యుడు మొహమ్మద్ సాద్ అల్ దోసెరి బీచ్కు యాక్సెస్ను మరింత మెరుగుపరచడానికి ర్యాంప్ను జోడించాలని ప్రతిపాదించారు. ఇది విజయవంతమైతే బుదయ్యా, మల్కియాలోని బీచ్లతో సహా ఇతర బీచ్లకు కూడా ఇలాంటి అప్డేట్ లను చేయనున్నారు. రాబోయే కొన్ని నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!









