హమద్ పోర్ట్లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- September 20, 2024
దోహా: నిషేధిత పదార్థమైన పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని హమద్ పోర్ట్ మరియు దక్షిణ ఓడరేవుల్లో కస్టమ్స్ విభాగం విజయవంతంగా అడ్డుకుంది. థర్మల్ ఇన్సులేటర్లను కలిగి ఉన్న రవాణాలో నిషేధిత పదార్థాలను దాచి తరలిస్తున్నట్లు తనిఖీ సందర్భంగా అధికారులు గుర్తించారు. నిషేధిత పొగాకు (తుంబాక్) సంచులు థర్మల్ ఇన్సులేటర్లలోని రహస్య కంపార్ట్మెంట్లలో దాచిపెట్టారని, స్వాధీనం చేసుకున్న మొత్తం పదార్థం బరువు 1,790 కిలోలు ఉంటాయని అధికారులు సోషల్ మీడియాలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









