హమద్ పోర్ట్లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- September 20, 2024
దోహా: నిషేధిత పదార్థమైన పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని హమద్ పోర్ట్ మరియు దక్షిణ ఓడరేవుల్లో కస్టమ్స్ విభాగం విజయవంతంగా అడ్డుకుంది. థర్మల్ ఇన్సులేటర్లను కలిగి ఉన్న రవాణాలో నిషేధిత పదార్థాలను దాచి తరలిస్తున్నట్లు తనిఖీ సందర్భంగా అధికారులు గుర్తించారు. నిషేధిత పొగాకు (తుంబాక్) సంచులు థర్మల్ ఇన్సులేటర్లలోని రహస్య కంపార్ట్మెంట్లలో దాచిపెట్టారని, స్వాధీనం చేసుకున్న మొత్తం పదార్థం బరువు 1,790 కిలోలు ఉంటాయని అధికారులు సోషల్ మీడియాలో వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







