అక్టోబర్ 1 నుండి అజ్మాన్లో కొత్త ట్రాఫిక్ స్మార్ట్ సిస్టమ్ అమలు..!!
- September 26, 2024
యూఏఈ: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం ఉల్లంఘనలను గుర్తించే స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్.. సీటు బెల్ట్ ధరించకపోతే అక్టోబర్ 1 నుండి అజ్మాన్లో అమలు చేయనున్నట్లు అజ్మాన్ పోలీసులు ప్రకటించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు ఉపయోగించడం వలన ఫెడరల్ చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్పై 400 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని హెచ్చరించారు. కారులో ప్రయాణీకులందరూ వెనుక సీట్లో కూర్చున్న వారితో సహా సీటు బెల్టులు ధరించాలని చట్టం పేర్కొంటుంది. లేని పక్షంలో వాహనం డ్రైవర్కు 400 దిర్హామ్లు జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని అజ్మాన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







