అక్టోబర్ 1 నుండి అజ్మాన్లో కొత్త ట్రాఫిక్ స్మార్ట్ సిస్టమ్ అమలు..!!
- September 26, 2024
యూఏఈ: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం ఉల్లంఘనలను గుర్తించే స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్.. సీటు బెల్ట్ ధరించకపోతే అక్టోబర్ 1 నుండి అజ్మాన్లో అమలు చేయనున్నట్లు అజ్మాన్ పోలీసులు ప్రకటించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు ఉపయోగించడం వలన ఫెడరల్ చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్పై 400 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని హెచ్చరించారు. కారులో ప్రయాణీకులందరూ వెనుక సీట్లో కూర్చున్న వారితో సహా సీటు బెల్టులు ధరించాలని చట్టం పేర్కొంటుంది. లేని పక్షంలో వాహనం డ్రైవర్కు 400 దిర్హామ్లు జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని అజ్మాన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా
- జూన్ 1 నుంచి దుబాయ్ పార్కింగ్ సేవలపై 5% వ్యాట్...పార్కిన్, సాలిక్ కీలక ప్రకటన
- అబూదాబిలో ప్రారంభం కానున్న సోను నిగమ్ వరల్డ్ టూర్
- హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుబాయ్ ఎయిర్పోర్ట్స్
- గురుదేవ్ నవలను సినిమా చేయాలని నిర్మాత రవి కుమార్ పనసకు సూచన
- రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
- ఇరాన్కు వ్యతిరేకంగా ఉమ్మడి అరబ్ వైఖరి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- 3 రోజుల ఉచిత పార్కింగ్ ప్రకటించిన షార్జా..!!
- షిఫా యాప్ ద్వారా యాత్రికుల కోసం ఐపీఎస్ సేవలు..!!
- స్విమ్మింగ్ పూల్ ప్రమాదాల తగ్గింపునకు గైడ్ లైన్స్ జారీ..!!









