అక్టోబర్ 1 నుండి అజ్మాన్లో కొత్త ట్రాఫిక్ స్మార్ట్ సిస్టమ్ అమలు..!!
- September 26, 2024
యూఏఈ: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం ఉల్లంఘనలను గుర్తించే స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్.. సీటు బెల్ట్ ధరించకపోతే అక్టోబర్ 1 నుండి అజ్మాన్లో అమలు చేయనున్నట్లు అజ్మాన్ పోలీసులు ప్రకటించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్లు ఉపయోగించడం వలన ఫెడరల్ చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్పై 400 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని హెచ్చరించారు. కారులో ప్రయాణీకులందరూ వెనుక సీట్లో కూర్చున్న వారితో సహా సీటు బెల్టులు ధరించాలని చట్టం పేర్కొంటుంది. లేని పక్షంలో వాహనం డ్రైవర్కు 400 దిర్హామ్లు జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని అజ్మాన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







