ఆకృతి సంస్థ అవార్డుల ప్రదా నోత్సవం..
- June 20, 2016
ఆకృతి సంస్థ రజతోత్సవ సంబరాల సందర్భంగా ఈ నెల 23న ప్రముఖ సినీ నటుడు ఎం.సాయికుమార్కు పెంటమరాజు సుశీల, రంగారావు స్మారక అవార్డు ప్రదానోత్సవం రవీంద్రభారతిలో జరుగుతుందని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఆకృతి సుధాకర్ వెల్లడించారు. సోమవారం హైదర్గూడలోని ఎనఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య శర త జ్యోత్య్పారాణి, సినీ దర్శకుడు లక్ష్మణరేఖ గోపాలకృష్ణ, మిమిక్రీ కళాకారుడు బుర్రా మోహనకృష్ణ, శివలింగప్పలతో కలిసి ఆయ న మాట్లాడారు. తమ తల్లిదండ్రులైన పెం టమరాజు సుశీల, రంగారావుల సంస్మర ణార్థం విభిన్న రం గాల్లో ప్రతిభావంతులైన వారిని ప్రతియేటా అవార్డుల ప్రదా నోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, ఐఐ టీ ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ వి.రాంగోపాల్రావులకు పెంటమ రాజు సుశీల, రంగారావు స్మారక అవార్డు ప్రదానం జరుగు తుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







