ఖతార్ లో నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ ప్రారంభం..!!
- September 29, 2024
దోహా: రోగులకు హాని కలిగించే సంఘటనలను విశ్లేషించడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి నేషనల్ పేషెంట్ సేఫ్టీ ఈవెంట్ రిపోర్టింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టడానికి ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) సిద్ధమవుతోంది. జాతీయ రిపోర్టింగ్ సిస్టమ్ రోగి భద్రతా సమస్యలను తెలసుకొని మెరుగైన చికిత్సలను అందజేయడానికి డాటా ఉపయోగపడుతుందని MoPH వద్ద నేషనల్ పేషెంట్ సేఫ్టీ ప్రోగ్రాం లీడ్ డాక్టర్ షిమోస్ మొహమ్మద్ తెలిపారు. కొత్త వ్యవస్థ జాతీయ స్థాయిలో మంత్రిత్వ శాఖకు స్థిరమైన రిపోర్టింగ్ను అనుమతిస్తుందని డాక్టర్ మహమ్మద్ అన్నారు. మొదటి దశలో నేషనల్ ఇన్సిడెంట్ లెర్నింగ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆరోగ్య నిపుణుల కోసం ఉంటుందని, అయితే రాబోయే దశలో ఇది ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రోగుల భద్రతకు సంబంధించిన అన్ని రంగాల్లో చెప్పుకోదగ్గ పురోగతి ఉందని డాక్టర్ మహమ్మద్ వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో విచిత్ర వాతవరణం: మండుతున్న ఎండలు.. కురుస్తున్న వర్షాలు
- ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ముహూర్తం ఫిక్స్
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్









