యూఏఈలో ఫిబ్రవరి 28న విద్యాదినోత్సం.. ప్రకటించిన యూఏఈ ప్రెసిడెంట్..!!

- September 30, 2024 , by Maagulf
యూఏఈలో ఫిబ్రవరి 28న విద్యాదినోత్సం.. ప్రకటించిన యూఏఈ ప్రెసిడెంట్..!!

యూఏఈ: ఫిబ్రవరి 28ని విద్య కోసం ఎమిరాటీ దినోత్సవంగా జరుపుకుంటామని ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ X లో ఒక పోస్ట్‌లో ప్రకటించారు. 1982లో ఈ రోజున, యూఏఈ వ్యవస్థాపక పితామహుడు దివంగత షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్.. యూఏఈ విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్ ఉపాధ్యాయుల గ్రాడ్యుయేషన్‌కు హాజరయ్యారు.  యూఏఈ అభివృద్ధి ప్రయాణంలో ఆరోజును "చారిత్రాత్మక అడుగు" అని ప్రెసిడెంట్ రాసుకొచ్చారు.  ఈ రోజు విద్యా రంగంలో పనిచేస్తున్న వారందరినీ గౌరవిస్తుందని, యూఏఈ పురోగతిలో వారి ముఖ్యమైన పాత్రను గుర్తిస్తుందని ఆయన చెప్పారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com