'విజిట్ ఎంబసీ'..ప్రారంభించిన బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ..!!
- October 02, 2024
మనామా: బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం పనితీరు గురించి బహ్రెయిన్లో చదువుతున్న విద్యార్థులకు పరిచయం చేసేందుకు రాయబారి H.E. వినోద్ K. జాకబ్ ప్రారంభించిన "విజిట్ ఎంబసీ" కార్యక్రమాన్ని బహ్రెయిన్ భారత రాయబార కార్యాలయం నిర్వహించింది. బహ్రెయిన్లోని తొమ్మిది విద్యాసంస్థల నుండి మొత్తం 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా విద్యార్థులు వివిధ విభాగాల గురించిన సమాచారాన్ని రాయబార కార్యాలయ అధికారులు తెలియజేశారు. రాయబార కార్యాలయం. ఎంబసీలోని వివిధ కార్యక్రమాలు, ప్రదర్శనల గురించి విద్యార్థులకు వివరించారు. రాయబారి హెచ్.ఇ. వినోద్ కె. జాకబ్ కూడా విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. భారత్-బహ్రెయిన్ సంబంధాలను ప్రోత్సహించడంలో ఎంబసీ పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు.
తాజా వార్తలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!
- బహ్రెయిన్ దక్షిణ గవర్నరేట్ కు WHO 'హెల్తీ గవర్నరేట్' హోదా..!!







