అర్వింద్, ఈటలకు కేంద్రంలో కీలక పదవులు!
- October 08, 2024
హైదరాబాద్: కేంద్రంలో ఈటల, అర్వింద్కు కీలక పదవులు దక్కాయి. పార్లమెంట్కు చెందిన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ జాయింట్ కమిటీ చైర్మన్గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియమితులయ్యారు.
ఈ మేరకు స్పీకర్ ఆమోదంతో లోక్సభ సచివాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీలో లోక్సభ, రాజ్యసభ సభ్యులు మెంబర్లుగా ఉన్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు సభ్యుడిగా అవకాశం దక్కింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి