క్యాన్సర్ చిన్నారులతో సందడి చేసిన సాయిధరమ్ తేజ్
- June 21, 2016
ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాటం చేస్తూనే... చెరగని చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులే తనకు స్ఫూర్తి అని సినీహీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్హిల్స్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రిలో యోగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిథరమ్తేజ్, కథానాయిక ఫరాకరీం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో ముచ్చటిస్తూ వారిలో ఆనందాన్ని నింపారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి... వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









