కువైట్ లో రెసిడెన్సీ పర్మిట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!!
- October 13, 2024
కువైట్: రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కువైట్ అనేక కంపెనీలతో పాటు ఇద్దరు అరబ్ జాతీయులకు చెందిన ముఠాను అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు రెసిడెన్సీ బ్రోకర్ల ముఠా నెట్ వర్క్ ను ఛేదించినట్టు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒక కార్మికునికి KD 700, KD 1000 మధ్య వసూళ్లు పాల్పడినట్టు వివరించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









