కువైట్ లో రెసిడెన్సీ పర్మిట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!!
- October 13, 2024
కువైట్: రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కువైట్ అనేక కంపెనీలతో పాటు ఇద్దరు అరబ్ జాతీయులకు చెందిన ముఠాను అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు రెసిడెన్సీ బ్రోకర్ల ముఠా నెట్ వర్క్ ను ఛేదించినట్టు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒక కార్మికునికి KD 700, KD 1000 మధ్య వసూళ్లు పాల్పడినట్టు వివరించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి