కువైట్ లో రెసిడెన్సీ పర్మిట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!!
- October 13, 2024
కువైట్: రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కువైట్ అనేక కంపెనీలతో పాటు ఇద్దరు అరబ్ జాతీయులకు చెందిన ముఠాను అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు రెసిడెన్సీ బ్రోకర్ల ముఠా నెట్ వర్క్ ను ఛేదించినట్టు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒక కార్మికునికి KD 700, KD 1000 మధ్య వసూళ్లు పాల్పడినట్టు వివరించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







