17 మంది ఉన్న భవనంపై కూలిన బండరాయి. తప్పిన ప్రాణాప్రాయం..!!
- October 19, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ముత్రాలోని విలాయత్లోని 17 మంది నివసించే నివాస భవనంపై పెద్ద బండరాయి కూలింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాప్రాయం తప్పిందని అధికారులు తెలిపారు. వెంటనే నివాసితులను అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. సమాచాంర అందగానే అథారిటీ బృందాలు ముత్రాలోని విలాయత్లోని నివాస భవనం వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, నివాసితులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









