17 మంది ఉన్న భవనంపై కూలిన బండరాయి. తప్పిన ప్రాణాప్రాయం..!!
- October 19, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని ముత్రాలోని విలాయత్లోని 17 మంది నివసించే నివాస భవనంపై పెద్ద బండరాయి కూలింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాప్రాయం తప్పిందని అధికారులు తెలిపారు. వెంటనే నివాసితులను అక్కడి నుంచి ఖాళీ చేయించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. సమాచాంర అందగానే అథారిటీ బృందాలు ముత్రాలోని విలాయత్లోని నివాస భవనం వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, నివాసితులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









