ప్రైవేట్, ఫ్యామిలీ హౌజింగ్ ఏరియాలో తగ్గిన బ్యాచిలర్ల సంఖ్య..!!
- October 23, 2024
కువైట్: కువైట్ లో అధికారుల తనిఖీలు ఫలితం ఇస్తున్నాయి. తనిఖీ బృందాల ఇంటెన్సివ్ ఫీల్డ్ క్యాంపెయిన్ల కారణంగా ఈ సంవత్సరం ప్రైవేట్, ఫ్యామిలీ హౌజింగ్ ఏరియాలో నివసించే బ్యాచిలర్ల శాతం గణనీయంగా తగ్గిందని కువైట్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ సౌద్ అల్-దుబౌస్ తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లను బ్యాచిలర్లకు ఇవ్వకుండా ఉండేలా క్రమం తప్పకుండా మునిసిపాలిటీ బృందాలు పర్యవేక్షిస్తాయని, తనిఖీలు చేపడుతున్నాయని వెల్లడించారు. అదే సమయంలో ప్రాపర్టీ యజమానులు కూడా అధికారులకు సహకరిస్తున్నారనొ, బ్యాచిలర్లకు రెంట్ ఇవ్వకూడదన్న నిబంధనలను పాటిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







