ఏపీ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్నిక్ ఆసక్తి ..
- June 23, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బ్రిటిష్ హైకమిషనర్ డొమ్నిక్ ఆస్కిత్ గురువారం విజయవాడలో భేటీయ్యారు. ఈ భేటీలో అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులపై బ్రిటిష్ బృందం సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు డొమ్నిక్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







