మనాహ్లో ఒమానీ యువజన దినోత్సవ వేడుకలు..!!
- October 26, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 26న ఒమానీ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అల్ దఖిలియా గవర్నరేట్లోని మనాహ్లోని ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియంలో ఈ సందర్భంగా జరగనున్న వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ హాజరవుతారు. ఈ వేడుకలో 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఒమానీ యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అధికార యంత్రాంగం పేర్కొంది. యూత్ సెంటర్ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 110,361 వేల మంది ప్రయోజనం పొందారు. ఇందులో 101,600 వేల మంది యువకులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









