మనాహ్లో ఒమానీ యువజన దినోత్సవ వేడుకలు..!!
- October 26, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్ ప్రతి సంవత్సరం అక్టోబర్ 26న ఒమానీ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అల్ దఖిలియా గవర్నరేట్లోని మనాహ్లోని ఒమన్ అక్రాస్ ఏజ్ మ్యూజియంలో ఈ సందర్భంగా జరగనున్న వేడుకలకు సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ హాజరవుతారు. ఈ వేడుకలో 2024 సంవత్సరానికి యూత్ ఎక్సలెన్స్ అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఒమానీ యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యమని అధికార యంత్రాంగం పేర్కొంది. యూత్ సెంటర్ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 110,361 వేల మంది ప్రయోజనం పొందారు. ఇందులో 101,600 వేల మంది యువకులు ఉన్నారు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









