మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- October 30, 2024
మదీనా: మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగుతుండగా నిచ్చెనపై నుంచి పడి ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. అక్టోబర్ 29న లయన్ ఎయిర్ ఎ330 ఎయిర్క్రాఫ్ట్ (ఎల్ఎన్ఐ 074) ల్యాండ్ అయిన తర్వాత జరిగిన ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని సౌదీ నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ సెంటర్ వెల్లడించింది. మెట్లపై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లయన్ ఎయిర్ జకార్తాలో ఉన్న ఇండోనేషియా తక్కువ-ధర ప్రైవేట్ ఎయిర్లైన్ గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







