మదీనాలో విమానం మెట్లపై నుంచి పడి మహిళా ప్యాసింజర్ మృతి..!!
- October 30, 2024
మదీనా: మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగుతుండగా నిచ్చెనపై నుంచి పడి ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందారు. అక్టోబర్ 29న లయన్ ఎయిర్ ఎ330 ఎయిర్క్రాఫ్ట్ (ఎల్ఎన్ఐ 074) ల్యాండ్ అయిన తర్వాత జరిగిన ప్రమాదం గురించి తమకు సమాచారం అందిందని సౌదీ నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ సెంటర్ వెల్లడించింది. మెట్లపై నుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలపాలైన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. లయన్ ఎయిర్ జకార్తాలో ఉన్న ఇండోనేషియా తక్కువ-ధర ప్రైవేట్ ఎయిర్లైన్ గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







