అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై భారత్కు నిరాశ
- June 23, 2016
అణు సరఫరాదారుల సంఘం(ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన సమావేశంలో భారత్ సభ్యత్వం కల్పించడాన్ని చైనా, ఐర్లాండ్, టర్కీ, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలు వ్యతిరేకించాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున భారత్కు సభ్యత్వం కల్పించరాదని ఆరు సభ్యదేశాలు తేల్చిచెప్పాయి. మరోవైపు మెక్సికో మాత్రం భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించింది.. 48 దేశాల సభ్యత్వం ఉన్న ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం పొందాలంటే ఏకాభిప్రాయం అవసరం. అమెరికా, ఫ్రాన్స్ సహా మరో 20 దేశాలు మాత్రమే భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









