అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై భారత్కు నిరాశ
- June 23, 2016
అణు సరఫరాదారుల సంఘం(ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన సమావేశంలో భారత్ సభ్యత్వం కల్పించడాన్ని చైనా, ఐర్లాండ్, టర్కీ, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలు వ్యతిరేకించాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున భారత్కు సభ్యత్వం కల్పించరాదని ఆరు సభ్యదేశాలు తేల్చిచెప్పాయి. మరోవైపు మెక్సికో మాత్రం భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించింది.. 48 దేశాల సభ్యత్వం ఉన్న ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం పొందాలంటే ఏకాభిప్రాయం అవసరం. అమెరికా, ఫ్రాన్స్ సహా మరో 20 దేశాలు మాత్రమే భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









