ఇజ్రాయెల్కు బేషరతుగా మద్దతు నిలిపివేయండి.. ఒమన్
- November 02, 2024
మస్కట్: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తన దాడులను ముగించేలా చూడాల్సిన “నైతిక బాధ్యత” పాశ్చాత్య దేశాలపై ఉందని ఒమన్ సుల్తానేట్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ దాని దురాక్రమణను ఆపడానికి కొన్ని రకాల ఆంక్షలు విధించాలని కోరారు. అమెరికా, అనేక ఇతర దేశాలు దాడులను ఆపడానికి, కాల్పుల విరమణకు రాజకీయ చర్చల ప్రక్రియకు తిరిగి మొదలు పెట్టడానికి ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాయని, కానీ దురదృష్టవశాత్తూ అవి పలించలేదని తెలిపారు. ఇజ్రాయెల్కు బేషరతుగా మద్దతు ఇచ్చే ప్రచ్ఛన్న యుద్ధ అలవాటును విడనాడాలని, ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రులైన ఈ దేశాలు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ ఆయుధాల అమ్మకాలను పరిమితం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







