ఇజ్రాయెల్కు బేషరతుగా మద్దతు నిలిపివేయండి.. ఒమన్
- November 02, 2024
మస్కట్: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ తన దాడులను ముగించేలా చూడాల్సిన “నైతిక బాధ్యత” పాశ్చాత్య దేశాలపై ఉందని ఒమన్ సుల్తానేట్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ దాని దురాక్రమణను ఆపడానికి కొన్ని రకాల ఆంక్షలు విధించాలని కోరారు. అమెరికా, అనేక ఇతర దేశాలు దాడులను ఆపడానికి, కాల్పుల విరమణకు రాజకీయ చర్చల ప్రక్రియకు తిరిగి మొదలు పెట్టడానికి ఇజ్రాయెల్ నాయకత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాయని, కానీ దురదృష్టవశాత్తూ అవి పలించలేదని తెలిపారు. ఇజ్రాయెల్కు బేషరతుగా మద్దతు ఇచ్చే ప్రచ్ఛన్న యుద్ధ అలవాటును విడనాడాలని, ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రులైన ఈ దేశాలు ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ ఆయుధాల అమ్మకాలను పరిమితం చేయాలని కోరారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









