బాషర్ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవాస విద్యార్థుల సంఖ్య..!!
- November 06, 2024
మస్కట్: బాషర్లోని పేరెంట్స్ కౌన్సిల్ 2024/2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. అహ్మద్ బిన్ హిలాల్ అల్ బుసైది, బౌషర్ వలీ పేరెంట్స్ కౌన్సిల్ ఛైర్మన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కౌన్సిల్, కమిటీల ప్రణాళికలపై చర్చించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించడానికి వేడుకల సన్నాహాలపై సమీక్షించారు. బాషర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకున్న ప్రవాస విద్యార్థులలో గణనీయమైన పెరుగుదలపై కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!