షార్జా బుక్ ఫెయిర్ 2024.. ఆకట్టుకుంటున్న ఒమన్ స్టాల్..!!
- November 08, 2024
షార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరుగుతున్న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 43వ ఎడిషన్లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటోంది. ఫెయిర్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్లో సాహిత్య, మేధో, కళాత్మక, శాస్త్రీయ, చారిత్రక విభాగాలలో విభిన్న ప్రచురణలను అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. నవంబర్ 17 వరకు జరిగే ఈ ఫెయిర్లో 108 దేశాల నుండి 2,522 మంది ప్రచురణకర్తలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!