ఫేక్ పర్మిట్స్: మూడు సంస్థలకు జరీమానా
- June 24, 2016
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరైటైజేషన్ ప్రైవేట్ సెక్టార్కి చెందిన మూడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ పర్మిట్స్ జారీ చేస్తున్నట్లు అల్ అయిన్ కోర్ట్కి తెలిపింది. విచారణ అనంతరం ఆ మూడు సంస్థలకు జరీమానా విధించింది న్యాయస్థానం. క్యాబినెట్ డెసిషన్ నెం.40 ఆఫ్ 2014 ప్రకారం నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలకు 20,000 దిర్హామ్ల జరీమానా విధింరబడుతుంది. అల్ అయిన్ కోర్ట్ ఫస్ట్ ఇన్స్టాన్స్, ఆసియాకి చెందిన వ్యాపారవేత్తకు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే ఆయన్ను దేశం నుంచి డిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే సంస్థకు 50,000 ఫైన్ విధించింది. రెండో కేసులో ఆసియాకి చెందిన బిజినెస్ మేన్కి ఏడాది జైలు శిక్ష, 50,000 దిర్హామ్ల జరీమానా విధించారు. మూడో కేసులో ఆసియాకి చెందిన బిజినెస్ మెన్ మూడేళ్ళ జైలు శిక్షకు గురయ్యారు. 50,000 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్ ఫైన్ విధించడం జరిగింది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







