లాల్బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించిన మోడీ
- June 24, 2016
తాష్కెంట్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పించారు. తాష్కెంట్లో లాల్బహదూర్ శాస్త్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి మోడీ నివాళులర్పించారు. 1966లో లాల్బహదూర్ శాస్త్రి ప్రధాని హోదాలో తాష్కెంట్ పర్యటనలో ఉన్న సమయంలో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









