గీత రచయిత కన్నదాసన్ మనవడు కథానాయకుడిగా ..
- June 24, 2016
గీత రచయిత కన్నదాసన్ భౌతికంగా లేకపోయినా ఆయన పేరు మాత్రం తమిళ చిత్ర జగతిలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అంతటి మహాకవి వారసత్వం కవితారంగంలోకి రాకపోయినా, ఆయన మనవడు కథానాయకుడిగా రాణించడానికి ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ విషయం.ఎస్ కన్నదాసన్ మనువడు ఆదవ్కన్నదాసన్ ఇప్పటికే పోన్మాలైపోళుదు చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత యామెరుక్క భయమే చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్నారు.తాజాగా తన తాత 90వ జయంతి సందర్భంగా తన నూతన చిత్రానికి సన్నాహాలు మొదలెట్టారు.ఈ చిత్రానికి వదనమే చంద్రబింబమో అనే టైటిల్ను నిర్ణయించారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఓం సినిమా సంస్థ నిర్మించనుంది. ముఖ్య పాత్రలో విచారణై చంద్రన్ నటించనున్న ఇందులో ప్రముఖ నాయకితో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం తమిళ చిత్ర పరిశ్రమ, అంతర్జాతీయ సినిమాకు చెందిన వారు నటించనున్నారని చిత్ర యూనిట్ తెలిపారు. శంకర్ టక్కర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ వదనమే చంద్రబింబిమో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర నిర్మాణ నిర్వాహకుడు గోపీక్రి ష్ణన్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







