1,535 మంది పౌరసత్వాన్ని తొలగించిన కువైట్..!!
- November 15, 2024
కువైట్: కువైట్ పౌరసత్వంపై సుప్రీం కమిటీ సమావేశానికి తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1,535 మంది కువైట్ పౌరసత్వాన్ని తొలగించాలని కమిషన్ నిర్ణయించిందని, ఈ నిర్ణయాన్ని క్యాబినెట్కు సమర్పించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







