1,535 మంది పౌరసత్వాన్ని తొలగించిన కువైట్..!!
- November 15, 2024
కువైట్: కువైట్ పౌరసత్వంపై సుప్రీం కమిటీ సమావేశానికి తాత్కాలిక ప్రధానమంత్రి, రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబాహ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 1,535 మంది కువైట్ పౌరసత్వాన్ని తొలగించాలని కమిషన్ నిర్ణయించిందని, ఈ నిర్ణయాన్ని క్యాబినెట్కు సమర్పించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









