శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ఏ1 చాట్బాట్
- November 15, 2024
శబరిమల: శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి' పేరుతో చాట్బాట్ అందుబాటులోకి తెచ్చింది.కేరళ సీఎం పినరయి విజయన్ 'స్వామి' చాట్బాట్ లోగోను ప్రారంభించారు.
స్మార్ట్ ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తుల కోసం మొత్తం 6 భాషల్లో (ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో) అయ్యప్ప స్వామి స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్బాట్ ను భక్తుల కోసం రూపొందించారు.
శబరిమలలో పూజా సమయాలు మరియు రవాణా సదుపాయాలు ఇతర విషయాలు గురించి పూర్తి సమాచారం అందరూ 'స్వామి' చాట్ బాట్ ద్వారా పొందవచ్చును.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









