శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ఏ1 చాట్బాట్
- November 15, 2024
శబరిమల: శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి' పేరుతో చాట్బాట్ అందుబాటులోకి తెచ్చింది.కేరళ సీఎం పినరయి విజయన్ 'స్వామి' చాట్బాట్ లోగోను ప్రారంభించారు.
స్మార్ట్ ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తుల కోసం మొత్తం 6 భాషల్లో (ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో) అయ్యప్ప స్వామి స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్బాట్ ను భక్తుల కోసం రూపొందించారు.
శబరిమలలో పూజా సమయాలు మరియు రవాణా సదుపాయాలు ఇతర విషయాలు గురించి పూర్తి సమాచారం అందరూ 'స్వామి' చాట్ బాట్ ద్వారా పొందవచ్చును.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









