శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ఏ1 చాట్బాట్
- November 15, 2024
శబరిమల: శబరిమల యాత్రికులకు సేవల కోసం కేరళ ప్రభుత్వం ‘స్వామి' పేరుతో చాట్బాట్ అందుబాటులోకి తెచ్చింది.కేరళ సీఎం పినరయి విజయన్ 'స్వామి' చాట్బాట్ లోగోను ప్రారంభించారు.
స్మార్ట్ ఫోన్ ఇంటర్ఫేస్ ద్వారా భక్తుల కోసం మొత్తం 6 భాషల్లో (ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో) అయ్యప్ప స్వామి స్వయంగా వివరాలు అందించినట్లుగా ఈ చాట్బాట్ ను భక్తుల కోసం రూపొందించారు.
శబరిమలలో పూజా సమయాలు మరియు రవాణా సదుపాయాలు ఇతర విషయాలు గురించి పూర్తి సమాచారం అందరూ 'స్వామి' చాట్ బాట్ ద్వారా పొందవచ్చును.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







