నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శన ప్రారంభం..!!
- November 15, 2024
మస్కట్: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హుమూద్ అల్బుసైదీలు నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ద్వైపాక్షిక సంబంధాలు, చారిత్రాత్మక నాయకుల సందర్శనలు, సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేస్తుందని, శాశ్వతమైన బహ్రెయిన్-ఒమన్ సంబంధాలపై ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







