నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శన ప్రారంభం..!!
- November 15, 2024
మస్కట్: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హుమూద్ అల్బుసైదీలు నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ద్వైపాక్షిక సంబంధాలు, చారిత్రాత్మక నాయకుల సందర్శనలు, సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేస్తుందని, శాశ్వతమైన బహ్రెయిన్-ఒమన్ సంబంధాలపై ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!







