నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శన ప్రారంభం..!!
- November 15, 2024
మస్కట్: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హుమూద్ అల్బుసైదీలు నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ద్వైపాక్షిక సంబంధాలు, చారిత్రాత్మక నాయకుల సందర్శనలు, సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేస్తుందని, శాశ్వతమైన బహ్రెయిన్-ఒమన్ సంబంధాలపై ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









