నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శన ప్రారంభం..!!
- November 15, 2024
మస్కట్: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, ఒమన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ బిన్ హుమూద్ అల్బుసైదీలు నేషనల్ మ్యూజియంలో బహ్రెయిన్ చారిత్రక ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ద్వైపాక్షిక సంబంధాలు, చారిత్రాత్మక నాయకుల సందర్శనలు, సాంస్కృతిక సంబంధాలను హైలైట్ చేస్తుందని, శాశ్వతమైన బహ్రెయిన్-ఒమన్ సంబంధాలపై ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









