ఖతార్ ప్రభుత్వోద్యోగులకు ఈద్ కు ముందుగానే వేతనాలు

- July 07, 2015 , by Maagulf
ఖతార్ ప్రభుత్వోద్యోగులకు ఈద్ కు ముందుగానే వేతనాలు

ఈద్ ఉల్ ఫిత్ర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు  ముందస్తుగానే వేతనాలు అందజేయనున్నట్టు ఖతార్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖ ప్రకటించింది. ఉద్యోగులు తమ వేతనాలను రమదాన్ , 27 వ రోజు, 1463 హెచ్, అంటే ఈ సంవత్సరం జులై 14 లోగా అందుకుంటారని, తద్వారా ఈద్ పండుగ సంబరాలను జరుపుకోవడానికి సౌలభ్యంగా ఉండుందని ఒక ప్రకటనలో ఆ శాఖ వారు తెలియజేశారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com