ఖతార్ ప్రభుత్వోద్యోగులకు ఈద్ కు ముందుగానే వేతనాలు
- July 07, 2015
ఈద్ ఉల్ ఫిత్ర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగానే వేతనాలు అందజేయనున్నట్టు ఖతార్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖ ప్రకటించింది. ఉద్యోగులు తమ వేతనాలను రమదాన్ , 27 వ రోజు, 1463 హెచ్, అంటే ఈ సంవత్సరం జులై 14 లోగా అందుకుంటారని, తద్వారా ఈద్ పండుగ సంబరాలను జరుపుకోవడానికి సౌలభ్యంగా ఉండుందని ఒక ప్రకటనలో ఆ శాఖ వారు తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









