కువైట్ లో 385 అరెస్ట్.. 497 మందిపై బహిష్కరణ వేటు..!!
- November 18, 2024
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. గత నాలుగు రోజుల్లో 385 మందిని అరెస్టు చేయగా, 497 మందిని బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. నవంబర్ 11 -14 తేదీల మధ్య దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కార్మికులతోపాటు వారిని తీసుకొచ్చిన వ్యక్తులతో సహా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









