కువైట్ లో 385 అరెస్ట్.. 497 మందిపై బహిష్కరణ వేటు..!!
- November 18, 2024
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. గత నాలుగు రోజుల్లో 385 మందిని అరెస్టు చేయగా, 497 మందిని బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. నవంబర్ 11 -14 తేదీల మధ్య దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కార్మికులతోపాటు వారిని తీసుకొచ్చిన వ్యక్తులతో సహా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









