స్నేహితుడిపై యాసిడ్ పోసి, పొడిచి చంపిన యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- November 18, 2024
రియాద్: స్నేహితుడిపై యాసిడ్ పోసి కత్తితో పొడిచి చంపిన ఘటనలో సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మామ్ - తూర్పు ప్రావిన్స్లోని దమ్మామ్లో పోలీసులు తన స్వదేశీయుడిపై యాసిడ్ పోసి కత్తితో పొడిచి హత్య చేసినందుకు యెమెన్ నివాసిని అరెస్టు చేశారు. ఇద్దరు యెమెన్ల మధ్య వివాదం దాడికి దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అతన్ని అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయనున్నట్టు తూర్పు ప్రావిన్స్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









