స్నేహితుడిపై యాసిడ్ పోసి, పొడిచి చంపిన యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- November 18, 2024
రియాద్: స్నేహితుడిపై యాసిడ్ పోసి కత్తితో పొడిచి చంపిన ఘటనలో సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దమ్మామ్ - తూర్పు ప్రావిన్స్లోని దమ్మామ్లో పోలీసులు తన స్వదేశీయుడిపై యాసిడ్ పోసి కత్తితో పొడిచి హత్య చేసినందుకు యెమెన్ నివాసిని అరెస్టు చేశారు. ఇద్దరు యెమెన్ల మధ్య వివాదం దాడికి దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత అతన్ని అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయనున్నట్టు తూర్పు ప్రావిన్స్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









