ఒమన్లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, పలువురికి గాయాలు..
- November 22, 2024
మస్కట్: ఒకేసారి అనేక వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసర నిర్వహణ కేంద్రం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్కు ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల బృందాన్ని ఇబ్రా ఆసుపత్రికి అందినట్లు నివేదికలు అందాయి.
క్లిష్టమైన కేసులను అవసరమైనప్పుడు నిజ్వా, సుర్, ఖవ్లా,యూనివర్సిటీ మెడికల్ సిటీ వంటి సమీపంలోని ఆసుపత్రులకు బదిలీ చేస్తారని, డ్రైవింగ్ చేసేటప్పుడు పౌరులు, నివాసితులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







