ఫుజైరా నౌకాశ్రయంలో ఫిషింగ్ బోట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
- November 22, 2024
యూఏఈ: ఫుజైరాలోని మార్బా ఓడరేవులో ఫిషింగ్ బోట్లో మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించినట్లు ఫుజైరా పోలీసులు ప్రకటించారు. గురువారం రాత్రి 9.48 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు నివేదిక అందిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఇద్దరు పౌరులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు మరణించారని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- DPIFF 2025 Welcomes Renowned Astrologer Dr. Sohini Sastri as Jury Member for the Prestigious Film Festival
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..







