మనీలాండరింగ్.. బ్యాంకర్పై 3.6 మిలియన్ దిర్హామ్ల జరిమానా!!
- November 27, 2024
దుబాయ్: దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను తప్పుగా నిర్వహించే కంపెనీ, మనీ లాండరింగ్లో పాల్గొన్న వ్యక్తిపై కఠినమైన చర్య తీసుకుంది. మాజీ రిలేషన్షిప్ మేనేజర్ పీటర్ జార్జియోగా కు దాదాపు $1 మిలియన్ (సుమారు Dh3.6 మిలియన్లు) జరిమానా విధించారు. తన క్లయింట్ల నుండి వచ్చిన కమీషన్ల ఫలితంగా అతను చాలా బోనస్ ఆదాయాన్ని సంపాదించాడు అని తెలిపింది. దీంతో సదరు మేనేజర్పై భారీ జరిమానా విధించారని, మళ్లీ ఇండస్ట్రీ లో పని చేయకుండా నిషేధం విధించారని తెలిపారు.
DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ మాట్లాడుతూ.. అథారిటీ తనకు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణను నిర్వహిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









