మనీలాండరింగ్.. బ్యాంకర్పై 3.6 మిలియన్ దిర్హామ్ల జరిమానా!!
- November 27, 2024
దుబాయ్: దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను తప్పుగా నిర్వహించే కంపెనీ, మనీ లాండరింగ్లో పాల్గొన్న వ్యక్తిపై కఠినమైన చర్య తీసుకుంది. మాజీ రిలేషన్షిప్ మేనేజర్ పీటర్ జార్జియోగా కు దాదాపు $1 మిలియన్ (సుమారు Dh3.6 మిలియన్లు) జరిమానా విధించారు. తన క్లయింట్ల నుండి వచ్చిన కమీషన్ల ఫలితంగా అతను చాలా బోనస్ ఆదాయాన్ని సంపాదించాడు అని తెలిపింది. దీంతో సదరు మేనేజర్పై భారీ జరిమానా విధించారని, మళ్లీ ఇండస్ట్రీ లో పని చేయకుండా నిషేధం విధించారని తెలిపారు.
DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ మాట్లాడుతూ.. అథారిటీ తనకు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణను నిర్వహిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









