మనీలాండరింగ్.. బ్యాంకర్పై 3.6 మిలియన్ దిర్హామ్ల జరిమానా!!
- November 27, 2024
దుబాయ్: దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లను తప్పుగా నిర్వహించే కంపెనీ, మనీ లాండరింగ్లో పాల్గొన్న వ్యక్తిపై కఠినమైన చర్య తీసుకుంది. మాజీ రిలేషన్షిప్ మేనేజర్ పీటర్ జార్జియోగా కు దాదాపు $1 మిలియన్ (సుమారు Dh3.6 మిలియన్లు) జరిమానా విధించారు. తన క్లయింట్ల నుండి వచ్చిన కమీషన్ల ఫలితంగా అతను చాలా బోనస్ ఆదాయాన్ని సంపాదించాడు అని తెలిపింది. దీంతో సదరు మేనేజర్పై భారీ జరిమానా విధించారని, మళ్లీ ఇండస్ట్రీ లో పని చేయకుండా నిషేధం విధించారని తెలిపారు.
DFSA చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇయాన్ జాన్స్టన్ మాట్లాడుతూ.. అథారిటీ తనకు వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణను నిర్వహిస్తుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







