వంతెనపై రెండు వాహనాలు ఢీ..ఒకరు మృతి..!!
- December 03, 2024
కువైట్: సులైబిఖత్ ప్రాంతానికి సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఐదవ రింగ్ రోడ్డు (షేక్ జాయెద్ రోడ్)పై ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం వాటిలో ఒక వాహనం వంతెనపై నుండి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









