వంతెనపై రెండు వాహనాలు ఢీ..ఒకరు మృతి..!!
- December 03, 2024
కువైట్: సులైబిఖత్ ప్రాంతానికి సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఐదవ రింగ్ రోడ్డు (షేక్ జాయెద్ రోడ్)పై ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం వాటిలో ఒక వాహనం వంతెనపై నుండి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







