వంతెనపై రెండు వాహనాలు ఢీ..ఒకరు మృతి..!!
- December 03, 2024
కువైట్: సులైబిఖత్ ప్రాంతానికి సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఐదవ రింగ్ రోడ్డు (షేక్ జాయెద్ రోడ్)పై ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అనంతరం వాటిలో ఒక వాహనం వంతెనపై నుండి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









