భారత్ లో పర్యటిస్తున్న కువైట్ విదేశాంగ మంత్రి అల్-యాహ్యా..!!
- December 04, 2024
కువైట్: కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యా భారత్ లో పర్యటిస్తున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA).. కువైట్ మంత్రికి ఘన స్వాగతం పలికింది ఈ పర్యటన ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని MEA సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో పేర్కొంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమవుతారు.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







