భారత్ లో పర్యటిస్తున్న కువైట్ విదేశాంగ మంత్రి అల్-యాహ్యా..!!
- December 04, 2024
కువైట్: కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యా భారత్ లో పర్యటిస్తున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA).. కువైట్ మంత్రికి ఘన స్వాగతం పలికింది ఈ పర్యటన ఇండియా- కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని MEA సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో పేర్కొంది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకోనున్నారు. దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో సమావేశమవుతారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









