ఇరాక్లోని ఫల్లుజా నగరంలో ఐఎస్ స్థావరాలపై దాడిచేసిన ఇరాకీ దళాలు
- June 26, 2016
ఇరాక్లోని ఫల్లుజా నగరంలో ఐఎస్ ఉగ్రవాదుల చివరి స్థావరంపై ఇరాకీ దళాలు పట్టుసాధించాయి. ఐఎస్కు పట్టున్న చివరి ప్రాంతమైన వాయువ్యలోని గొలాన్ ప్రాంతం వైపు ఉగ్రవాద వ్యతిరేక దళాలు కదిలాయని లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ వాహబ్ అల్సాదీ తెలిపారు. బాగ్దాద్కు పశ్చిమంగా ఉన్న ఈ పట్టణం పూర్తిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుందన్నారు. 2014లో ఐఎస్ ఈ నగరంపై పట్టుసాధించింది. ఇటీవల మేలో దీనిని తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రభుత్వ దళాలు పోరు ప్రారంభించాయి. ఈ పోరాటంలో మొత్తం 1800 మంది మిలిటెంట్లు మృతి చెందారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









